రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలసదారుల మృతి
- August 01, 2018
మస్కట్: అల్ దహిరాహ్ గవర్నరేట్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డార. హమ్రా అల్ డ్రోరా వైపు వెళుతున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యిందని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు. మృతులు ఒమన్ జాతీయులుగా గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందుకోగానే పెట్రోల్, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాఉ. వాహనదారులు తమ వాహన కండిషన్పై ఖచ్చితమైన అవగాహనలో వుండాలనీ, వేగ నియంత్రణ పాటించాలనీ, బ్రేక్లు టైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







