రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలసదారుల మృతి
- August 01, 2018
మస్కట్: అల్ దహిరాహ్ గవర్నరేట్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డార. హమ్రా అల్ డ్రోరా వైపు వెళుతున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యిందని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు. మృతులు ఒమన్ జాతీయులుగా గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందుకోగానే పెట్రోల్, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాఉ. వాహనదారులు తమ వాహన కండిషన్పై ఖచ్చితమైన అవగాహనలో వుండాలనీ, వేగ నియంత్రణ పాటించాలనీ, బ్రేక్లు టైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!







