దుబాయ్:కారు నుంచి 51,500 దిర్హామ్లు దోచేసిన ముఠా
- August 02, 2018
దుబాయ్:ఆరుగురు సభ్యులుగల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్లో నిందితులు 51,500 దిర్హామ్లను ఓ కారు నుంచి దొంగిలించారు. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు నుంచి సొమ్ముని డ్రా చేసి, కారులో తీసుకెళుతుండగా, కారు టైర్ పంక్చర్ అయినట్లు గుర్తించారు. కారు టైర్ని మార్చే ప్రయత్నంలో బాధితుడు వుండగా, నిందితులు సమయం చూసి ఆ కారు నుంచి డబ్బుని దొంగిలించారు. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేస్తున్న వ్యక్తిని గమనించి, అతని కారు టైర్ని పంక్చర్ చేసినట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. గతంలోనూ నిందితులు ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







