10 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న భారత వలసదారుడు
- August 03, 2018
అబుదాబీ రాఫిల్లో భారతీయ వలసదారుడొకరు 10 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం జరిగిన డ్రాలో భారత వలసదారుడు వజ్జపల్లిల్ యొహనన్ సిమన్ విజేతగా నిలిచారు. నిర్వాహకులు, సమాచారాన్ని యొహనన్కి తెలపగా, ముందు అతను ప్రాంక్ కాల్గా భావించాడు. పూర్తి వివరాలు చెప్పేసరికి షాక్ అయ్యాడతడు. చాలా చాలా ఆనందంగా వుందంటూ 10 మిలియన్ దిర్హామ్లు గెల్చుకోవడంపై యొహనన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆన్లైన్ ద్వారా 041614 టిక్కెట్ని ఆయన కొనుగోలు చేయగా, అతనికి బంపర్ ప్రైజ్ మనీ దక్కింది. మరోపక్క సిరియన్ వ్యక్తి ఒకరు రఫాలె టాప్ టెన్లో నిలిచారు. మిగతావారంతా భారతీయులే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







