10 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న భారత వలసదారుడు
- August 03, 2018
అబుదాబీ రాఫిల్లో భారతీయ వలసదారుడొకరు 10 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం జరిగిన డ్రాలో భారత వలసదారుడు వజ్జపల్లిల్ యొహనన్ సిమన్ విజేతగా నిలిచారు. నిర్వాహకులు, సమాచారాన్ని యొహనన్కి తెలపగా, ముందు అతను ప్రాంక్ కాల్గా భావించాడు. పూర్తి వివరాలు చెప్పేసరికి షాక్ అయ్యాడతడు. చాలా చాలా ఆనందంగా వుందంటూ 10 మిలియన్ దిర్హామ్లు గెల్చుకోవడంపై యొహనన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆన్లైన్ ద్వారా 041614 టిక్కెట్ని ఆయన కొనుగోలు చేయగా, అతనికి బంపర్ ప్రైజ్ మనీ దక్కింది. మరోపక్క సిరియన్ వ్యక్తి ఒకరు రఫాలె టాప్ టెన్లో నిలిచారు. మిగతావారంతా భారతీయులే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







