అమెరికాలో పబ్లిక్ స్పీకింగ్ కాంటెస్ట్లో పాల్గొననున్న బహ్రెయినీ యువకుడు
- August 03, 2018
బహ్రెయిన్:ఓ బహ్రెయినీ యువకుడు అమెరికాలో బహ్రెయిన్కి ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్లో పాల్గొననున్న ఆ యువకుడి పేరు కలామ్ అల్ షెహాబి. కువైట్లో జరిగిన స్పీకింగ్ కాంపిటీషన్స్లో కలామ్ విజయం సాధించి, చికాగోలో జరిగే పోటీలకు సిద్ధమయ్యాడు. 125 టోస్ట్మాస్టర్స్ క్లబ్స్లో పలువుర్ని ఓడించి రీజినల్ ఛాంపియన్గా కలాం సత్తా చాటాడు. చికాగోలో 99 మంది కంటెస్టెంట్స్తో కలాం పోటీ పడబోతుండగా, తాను ఈ పోటీల్లో విజేతగా గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడాయన.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







