వరల్డ్ చాంపియన్షిప్ సెమి ఫైనల్లోకి పి.వి సింధు..
- August 03, 2018
ఒలింపిక్ రజత పతక విజేత, హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ సెమి ఫైనల్లోకి వెళ్ళింది. ఈ మ్యాచ్ లో నొజొమి ఒకుహరను 21-17, 21-19 స్కోరుతో వరుస సెట్లలో ఓడించి సెమి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
హోరా హోరీగా జరిగిన సాగిన ఈ మ్యాచ్ను గెలవడంతో ఈ పోటీల్లో పీవీ సింధుకు పతకం ఖాయమైంది. సెమి ఫైనల్లో వరల్డ్ నంబర్ టూ ప్లేయర్, జపాన్కు చెందిన అకనె యమగుచితో శనివారం తలపడనుంది. పివి సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించగా. సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, మిక్స్డ్ జోడీ అశ్విని-సాత్విక్ జోడీ క్వార్టర్ఫైనల్లోనే పరాజయం పాలయ్యారు. సైనా నెహ్వాల్ 6-21, 11-21 పాయింట్ల తేడాతో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓటమిపాలైంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







