సైబీరియాలో హెలికాప్టర్ కూలి మృతిచెందిన 18 మంది
- August 04, 2018
రష్యాకు చెందిన హెలికాప్టర్ సైబీరియా ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఐ-8 హెలికాప్టర్ ఈ రోజు ఉదయం ఆయిల్ స్టేషన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారని రష్యా రవాణాశాఖ మంత్రి వెల్లడించారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మరో హెలికాప్టర్ మోసుకొస్తున్న పరికరాలకు తగలడంతో కుప్పకూలిపోయిందని తెలిపారు. మరో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







