డ్రగ్స్ కేసులో వలసదారుడికి ఊరట
- August 04, 2018
మనామా:సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆసియాకి చెందిన వ్యక్తికి ఊరటనిచ్చింది న్యాయస్థానం. నిషేధిత నార్కోటిక్స్ విక్రయిస్తున్నాడన్న అనుమానంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అండర్ కవర్ కాప్, స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు దొరికారడు. అయితే సాక్ష్యాధారాల్ని న్యాయస్థానంలో పూర్తిస్థాయిలో పొందుపర్చడంలో విఫలమవడంతో నిందితుడిపై అభియోగాల్ని నిరూపించలేకపోయారు. అరెస్ట్ చేయడంలో అర్థం లేదని నిందితుడి తరఫు లాయర్ జైనబ్ సబ్త్ వాదించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







