రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
- August 04, 2018
మస్కట్:అల్ వుస్తాలో ఓ కారు ప్రమాదానికి గురికావడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం మరింత విషాదకరం. మృతి చెందినవారంతా ఎమిరేటీలేనని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. తండ్రి, గ్రాండ్ మదర్, ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో చనిపోయారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా యూఏఈకి చెందినవారు. అల్ జమామిమ్ ప్రాంతంలో రెండు కార్లు ప్రమాదానికి గురయ్యాయనీ,ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారనీ, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించడం జరుగుతోందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







