రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
- August 04, 2018
మస్కట్:అల్ వుస్తాలో ఓ కారు ప్రమాదానికి గురికావడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం మరింత విషాదకరం. మృతి చెందినవారంతా ఎమిరేటీలేనని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. తండ్రి, గ్రాండ్ మదర్, ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో చనిపోయారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా యూఏఈకి చెందినవారు. అల్ జమామిమ్ ప్రాంతంలో రెండు కార్లు ప్రమాదానికి గురయ్యాయనీ,ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారనీ, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించడం జరుగుతోందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







