"రోబో" కథ నాదే : శంకర్
- August 07, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ఐశ్వర్యరాయ్ నటించిన 'యందిరన్' సినిమా దీనికి శంకర్ ప్రముఖ దర్శకుడిగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2010లో తీసిన ఈ సినిమా తెలుగులో 'రోబో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న సినిమాలన్నిటిలో ఈ చిత్రం రికార్డు బద్ధలుకొట్టింది. 'యందిరన్' సినిమాను నేను రాసిన కథ అని తమిళనాథన్ అనే దర్శకుడు కోర్టులో కేసు వేశారు.దింతో శంకర్ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.శంకర్ నేను రాసిన కథ కు తమిళనాథన్ చెబుతున్నసినిమా కు చాలా తేడా ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







