"రోబో" కథ నాదే : శంకర్

- August 07, 2018 , by Maagulf

సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ఐశ్వర్యరాయ్ నటించిన 'యందిరన్' సినిమా దీనికి శంకర్ ప్రముఖ దర్శకుడిగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2010లో తీసిన ఈ సినిమా తెలుగులో 'రోబో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న సినిమాలన్నిటిలో ఈ చిత్రం రికార్డు బద్ధలుకొట్టింది. 'యందిరన్' సినిమాను నేను రాసిన కథ అని తమిళనాథన్ అనే దర్శకుడు కోర్టులో కేసు వేశారు.దింతో శంకర్ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.శంకర్ నేను రాసిన కథ కు తమిళనాథన్ చెబుతున్నసినిమా కు చాలా తేడా ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com