"రోబో" కథ నాదే : శంకర్
- August 07, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ఐశ్వర్యరాయ్ నటించిన 'యందిరన్' సినిమా దీనికి శంకర్ ప్రముఖ దర్శకుడిగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2010లో తీసిన ఈ సినిమా తెలుగులో 'రోబో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న సినిమాలన్నిటిలో ఈ చిత్రం రికార్డు బద్ధలుకొట్టింది. 'యందిరన్' సినిమాను నేను రాసిన కథ అని తమిళనాథన్ అనే దర్శకుడు కోర్టులో కేసు వేశారు.దింతో శంకర్ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.శంకర్ నేను రాసిన కథ కు తమిళనాథన్ చెబుతున్నసినిమా కు చాలా తేడా ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







