5 రోజుల ఈద్ మెగా సేల్: 75 శాతం డిస్కౌంట్స్
- August 14, 2018దుబాయ్:దుబాయ్ సమ్మర్ సర్ప్రైజ్ వీకెండ్ ఇటీవల ముగిసిన సంగతి తెల్సిందే. అయితే ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్లో భాగంగా ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 19 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక అమ్మకాలు షాపింగ్ ప్రియుల్ని అలరించనున్నాయి. 75 శాతం వరకు డిస్కౌంట్స్తో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ షాపింగ్ ప్రియుల కోసం సిద్ధమవుతున్నాయి. దుబాయ్ వరల్డ్ సెంటర్లో బిగ్ బ్రాండ్స్ ఫెస్టివల్ సిద్ధమవుతోంది. యూఏఈలో అతి పెద్ద సేల్స్ ఈవెంట్స్లో ఇదీ ఒకటి కాబోతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని షేక్ మక్తౌమ్ హాల్లో ముందెన్నడూ లేనంత తక్కువ ధరలకు వివిధ ప్రోడక్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. షూస్, అప్పారెల్స్, కాస్మొటిక్స్, పెర్ఫ్యూమ్స్ ప్రధానంగా అతి తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షాపింగ్ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్