బహ్రెయిన్:14,000 బహ్రెయినీ దినార్స్ మోసం
- August 14, 2018బహ్రెయిన్:46 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, ఇద్దరు పౌరుల్ని మోసం చేశాడు. హై క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. రియల్ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి 7,000 అలాగే 7,250 బహ్రెయినీ దినార్స్ను నిందితుడు వసూలు చేశాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!