బహ్రెయిన్:14,000 బహ్రెయినీ దినార్స్ మోసం
- August 14, 2018
బహ్రెయిన్:46 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, ఇద్దరు పౌరుల్ని మోసం చేశాడు. హై క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. రియల్ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి 7,000 అలాగే 7,250 బహ్రెయినీ దినార్స్ను నిందితుడు వసూలు చేశాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







