మస్కట్:కారు ప్రమాదంలో ఏడుగురు మృతి
- August 15, 2018
మస్కట్:అల్ వుస్తాలో జరిగిన కారు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా సౌదీ జాతీయులని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది. రెండు కార్లు విలాయత్ ఆఫ్ హైమాలో ఢీకొన్నాయనీ, ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. గాయపడ్డవారిని హైమా ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!