కేరళకు బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ డొనేషన్
- August 16, 2018
బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ, 3.5 మిలియన్ (రూపాయలు) అంటే సుమారు 19,500 బహ్రెయినీ దినార్స్ని కేరళ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేసింది. కేరళ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వరదల పరిస్థితి నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయ నిధికి బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ ఈ డొనేషన్ చేయడం జరిగింది. బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ డెలిగేట్స్ పాన్సిలీ వార్కీ (జనరల్ మేనేజర్), దీపక్ నాయర్ (హెడ్ ఆఫ్ రిటైల్ సేల్స్), సోమనాథన్ (హెడ్ ఆఫ్ డీలింగ్స్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళలో వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







