కేరళకు బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ డొనేషన్
- August 16, 2018బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ, 3.5 మిలియన్ (రూపాయలు) అంటే సుమారు 19,500 బహ్రెయినీ దినార్స్ని కేరళ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేసింది. కేరళ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వరదల పరిస్థితి నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయ నిధికి బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ ఈ డొనేషన్ చేయడం జరిగింది. బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ డెలిగేట్స్ పాన్సిలీ వార్కీ (జనరల్ మేనేజర్), దీపక్ నాయర్ (హెడ్ ఆఫ్ రిటైల్ సేల్స్), సోమనాథన్ (హెడ్ ఆఫ్ డీలింగ్స్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళలో వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..