వాజ్ పేయి అంతిమయాత్రకు ఏర్పాట్లు...
- August 16, 2018ఢిల్లీ : భారత మాజీ ప్రధాని వాజ్ పేయి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. ఏయిమ్స్ ఆసుపత్రి నుండి ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. శుక్రవారం వాజ్ పేయి నివాసం వద్దకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. నివాళి అర్పించేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వాజ్ పేయి చేసిన పనులను పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. వాజ్పేయి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు యమునా నదీ తీరాన అధికార లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వాజ్పేయి అంతిమ యాత్ర మొదలవుతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు