బహ్రెయిన్:14 మంది టెర్రరిస్ట్ సెల్ మెంబర్స్ డిటెన్షన్ పొడిగింపు
- August 18, 2018బహ్రెయిన్:టెర్రర్ ఆర్గనైజేషన్తో సంబంధముందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మందికి డిటెన్షన్ని న్యాయస్థానం 30 రోజులపాటు పొడిగించింది. కింగ్డమ్లో పలు సెక్యూరిటీ ఏజెన్సీస్ నిర్వహించిన ఆపరేషన్లో మొత్తం 115 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేయగా, అందులో ఈ 14 మంది కూడా ఉన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, స్పెషల్ ఆపరేషన్ ద్వారా టెర్రరిస్ట్ యాక్ట్లకు పాల్పడుతున్న 115 మంది అరెస్ట్ అయ్యారు. ప్లానింగ్ నుంచి అటాక్స్ని కో-ఆర్డినేట్ చేయడం, బాంబుల తయారీ, వాటిని తరలించడం, అల్లర్లను సృష్టించడం, బాంబుల్ని పలు ప్రాంతాల్లో అమర్చడం.. ఇలా పలు అభియోగాలు ఆయా వ్యక్తులపై మోపబడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు