జకార్తా:ఏషియన్ గేమ్స్లో భారత్ బోణి
- August 19, 2018
జకార్తా : ఏషియన్ గేమ్స్-2018లో భారత్ బోణి కొట్టింది. 18వ ఎడిషన్ ఏషియాడ్లో భారత్ కాంస్యంతో పతాకాల వేటను ప్రారంభించింది. తొలి రోజు ఈవెంట్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రవి కుమార్, అపూర్వీ చండేలా కాంస్యం పతకం సాధించి భారత్కు శుభారంభాన్ని అందించారు.
ఫైనల్లో 429.9 స్కోర్ సాధించి మూడోస్థానాన్ని దక్కించుకున్నారు. 494.1 స్కోర్తో చైనీస్ తైపీ (తైవాన్) తొలి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా.. 492.5 స్కోర్తో చైనా రజతం దక్కించుకుంది. ఇక 10 మీటర్ల మిక్స్డ్ ఏయిర్ పిస్టోల్ విభాగంలో మనూభాస్కర్, అభిషేక్ వర్మలు ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!