కేరళ వరద బాధితుల కోసం ‘ఆర్ఎక్స్100’ బైక్..
- August 20, 2018
వరదల్లో చిక్కుకున్న వారికి సాయమందించడానికి మేమున్నామంటూ దాతలెంతో మంది ముందుకొస్తున్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసింది రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదులుతుంది. మేమున్నామంటూ భరోసా ఇస్తుంది.
కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల్లో విరాళాలనందిస్తున్నారు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, డైరక్టర్లు కూడా. తాజాగా ఆర్ఎక్స్100 టీం.. సినిమాలో తాము ఉపయోగించిన బైక్ని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఉపయోగించాలనుకుంటున్నారు. ఇందుకోసం బైక్ బిడ్ వాల్యూ రూ.50,000లుగా నిర్ణయించారు.
మీరు ఎంత మొత్తం చెల్లించి బైక్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలను [email protected] కి గానీ లేదా 9100445588 నెంబర్కి గానీ వాట్సాప్ చేయమంటోంది ఆర్ఎక్స్ యూనిట్.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి