టాంజానియాలో ఏ.పి వాసి మృతి
- August 20, 2018
ఆఫ్రికాలోని టాంజానియాలో గుంటూరు జిల్లా వాసి మృతి చెందాడు. టాంజానియాలో రెండేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న నిజాంపట్నానికి చెందిన సున్నంపూడి లక్ష్మణ్ (32) మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి లక్ష్మణ్ చినిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తోటి ఉద్యోగులే చంపి ఉంటారని లక్ష్మణ్ బంధువుల ఆరోపించారు. దీంతో టాంజానియా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







