టాంజానియాలో ఏ.పి వాసి మృతి
- August 20, 2018
ఆఫ్రికాలోని టాంజానియాలో గుంటూరు జిల్లా వాసి మృతి చెందాడు. టాంజానియాలో రెండేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న నిజాంపట్నానికి చెందిన సున్నంపూడి లక్ష్మణ్ (32) మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి లక్ష్మణ్ చినిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తోటి ఉద్యోగులే చంపి ఉంటారని లక్ష్మణ్ బంధువుల ఆరోపించారు. దీంతో టాంజానియా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









