ముంబయిలో అగ్నిప్రమాదం...
- August 21, 2018
ముంబయి:12అంతస్థుల భవనంలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. హింద్మాటా సినిమాకు సమీపంలోని క్రిస్టల్ టవర్లో ఉదయం 8.30 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దట్టమైన పొగతో నిండిపోవడంతో చాలామంది చిక్కుకుపోయారని వారు తెలిపారు. అగ్నిమాపక అధికారులు మంటలను అపేందుకు ప్రయత్నిస్తున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!