అమరావతి బాండ్లు, పీడీ ఖాతాల్లో అక్రమాలు జరిగాయని గవర్నర్కు ఫిర్యాదు
- August 22, 2018
అమరావతి:టీడీపీ సర్కార్పై ఏపీ బీజేపీ నేతలు దాడి ముమ్మరం చేశారు. విజయవాడ గేట్ వే హోటల్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన బీజేపీ నేతలు..రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. వీటిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. గవర్నర్తో సమావేశమైనవారిలో ఎంపీ జీవీఎల్ నరసింహా రావు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రధానంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్లు, ఏపీ అర్బన్ హౌసింగ్ టెండర్లు..అమరావతి బాండ్లు, పీడీ ఖాతాల్లో అక్రమాలు జరిగినట్లు గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి