కేరళ బాధితుల కోసం 'కార్గో' పంపిన యూఏఈ
- August 23, 2018
ఎమిరేట్స్ స్కై కార్గో, కేరళ వరద బాధితుల కోసం 175 టన్నుల కార్గోని పంపింది. యూఏఈ కమ్యూనిటీ, కేరళకు అండగా వుంటుందనే సందేశాన్ని ఈ కార్గో రవాణా ద్వారా పంపినట్లయ్యింది. రిలీఫ్ గూడ్స్ తరలింపు కోసం డజనుకు పైగా విమానాల్ని కార్గో ఆపరేటర్ పంపుతోంది. యూఏఈకి చెందిన వ్యాపార సంస్థలు, ఆర్గనైజేషన్స్ సేకరించిన, అందించిన సహాయాన్ని కార్గో ద్వారా తిరువనంతపురంకి పంపించారు. లైఫ్ సేవింగ్ బోట్స్, బ్లాంకెట్స్, డ్రై ఫుడ్ ఐటమ్స్ ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







