కేరళ బాధితుల కోసం 'కార్గో' పంపిన యూఏఈ
- August 23, 2018
ఎమిరేట్స్ స్కై కార్గో, కేరళ వరద బాధితుల కోసం 175 టన్నుల కార్గోని పంపింది. యూఏఈ కమ్యూనిటీ, కేరళకు అండగా వుంటుందనే సందేశాన్ని ఈ కార్గో రవాణా ద్వారా పంపినట్లయ్యింది. రిలీఫ్ గూడ్స్ తరలింపు కోసం డజనుకు పైగా విమానాల్ని కార్గో ఆపరేటర్ పంపుతోంది. యూఏఈకి చెందిన వ్యాపార సంస్థలు, ఆర్గనైజేషన్స్ సేకరించిన, అందించిన సహాయాన్ని కార్గో ద్వారా తిరువనంతపురంకి పంపించారు. లైఫ్ సేవింగ్ బోట్స్, బ్లాంకెట్స్, డ్రై ఫుడ్ ఐటమ్స్ ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









