కేరళ బాధితుల కోసం 'కార్గో' పంపిన యూఏఈ
- August 23, 2018
ఎమిరేట్స్ స్కై కార్గో, కేరళ వరద బాధితుల కోసం 175 టన్నుల కార్గోని పంపింది. యూఏఈ కమ్యూనిటీ, కేరళకు అండగా వుంటుందనే సందేశాన్ని ఈ కార్గో రవాణా ద్వారా పంపినట్లయ్యింది. రిలీఫ్ గూడ్స్ తరలింపు కోసం డజనుకు పైగా విమానాల్ని కార్గో ఆపరేటర్ పంపుతోంది. యూఏఈకి చెందిన వ్యాపార సంస్థలు, ఆర్గనైజేషన్స్ సేకరించిన, అందించిన సహాయాన్ని కార్గో ద్వారా తిరువనంతపురంకి పంపించారు. లైఫ్ సేవింగ్ బోట్స్, బ్లాంకెట్స్, డ్రై ఫుడ్ ఐటమ్స్ ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







