కేరళ బాధితుల కోసం 'కార్గో' పంపిన యూఏఈ

- August 23, 2018 , by Maagulf
కేరళ బాధితుల కోసం 'కార్గో' పంపిన యూఏఈ

ఎమిరేట్స్‌ స్కై కార్గో, కేరళ వరద బాధితుల కోసం 175 టన్నుల కార్గోని పంపింది. యూఏఈ కమ్యూనిటీ, కేరళకు అండగా వుంటుందనే సందేశాన్ని ఈ కార్గో రవాణా ద్వారా పంపినట్లయ్యింది. రిలీఫ్‌ గూడ్స్‌ తరలింపు కోసం డజనుకు పైగా విమానాల్ని కార్గో ఆపరేటర్‌ పంపుతోంది. యూఏఈకి చెందిన వ్యాపార సంస్థలు, ఆర్గనైజేషన్స్‌ సేకరించిన, అందించిన సహాయాన్ని కార్గో ద్వారా తిరువనంతపురంకి పంపించారు. లైఫ్‌ సేవింగ్‌ బోట్స్‌, బ్లాంకెట్స్‌, డ్రై ఫుడ్‌ ఐటమ్స్‌ ఇందులో వున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com