మంత్రి కెటిఆర్ను కలిసిన వాట్సప్, నోవాటీస్ సిఈఓలు
- August 24, 2018
హైదరాబాద్: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావుతో వాట్సప్, నోవాటీస్ సిఈఓలు భేటి అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జినోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టాలని నోవాటీస్ సిఈఓ వాస్ నరసింహన్ను కోరారు. పర్యావరణ పరరిక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాటు తీసుకుంటూ జినోమ్ వ్యాలీలో పరిశ్రమలనుఏర్పాటు చేస్తున్నామన్నారు. లైఫ్ సైన్స్ రంగంలో జాతీయ సగటు 1.18 ఉండగా తెలంగాణ 2.41 ఉందని, గడిచిన నాలుగు సంవత్సరాలలో రూ.10,200కోట్లు పెట్డుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా వాట్సప్ సిఈఓ భేటి అయిన మంత్రి కెటిఆర్ నగరంలో వాట్సప్ సిఈఓ చారిస్ డెనియల్ను కోరారు. అయితే దీనిపై డేనియన్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో వాట్సప్ పబ్లిక్ పాలసీ హెడ్ శివంత్ తుక్రాల్తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, డిజిటల్ మీడియా దిలీప్ కొణతం ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!