అహ్మదాబాద్:కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..10మంది..
- August 26, 2018
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద సుమారు 10మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్య్కూ టీం సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సంభవించిన ఆర్ధరాత్రి నుంచి రెస్క్యూ నిర్వహిస్తున్నారు.ఒక్క సారిగా భవనం కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. శిధిలాల కింద చిక్కుకున్న బాధితులు ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









