దుబాయ్:కేరళకు వెళ్ళే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే
- August 27, 2018
దుబాయ్:వరదలతో విలవిల్లాడిన కేరళకు అన్ని వైపుల నుంచీ సంఘీభావం లభిస్తోంది. దుబాయ్కి చెందిన ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీ, కేరళకు వెళ్ళే తమ సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. దర్ అల్ తకాఫుల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమువుతోంది. ఇలాంటి సందర్భాల్లో మానవతా కోణంలో ఆలోచించాల్సి వుంటుందనీ, కేరళలో వున్న తమ కుటుంబీకుల పరిస్థితిపై దుబాయ్లో వున్న కేరళీయుల ఆందోళన అర్థం చేసుకోదగ్గదని, అందుకే తమ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నామని దర్ అల్ తకాఫుల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ సలెహ్ అల్ హాషిమి చెప్పారు. దీంతోపాటుగా తమ కంపెనీ ఇప్పటికే కేరళ వరద బాధితుల కొసం డొనేషన్ చేసినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







