బహ్రెయిన్:ప్రాస్టిట్యూషన్ రింగ్ మెంబర్స్కి జైలు
- August 27, 2018
బహ్రెయిన్:ఐదుగురు ఆసియాకి చెందిన పురుషులు 10 మంది ఆసియాకి చెందిన మహిళలతో కూడిన ప్రాస్టిట్యూషన్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రోతల్ని నిర్వహిస్తున్నట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. బలవంతంగా మహిళల్ని ప్రాస్టిట్యూషన్లోకి నిందితులు దించుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసియాకి చెందిన ఓ మహిళను మనామా బిల్డింగ్లో నిందితులు బంధించగా, ఆ కూపంలోంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు తెలపడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు ఆ భవనంపై దాడి చేసి, అందులోనివారిని అరెస్ట్ చేశారు. ఐదు నెలల క్రితం మెయిడ్గా పనిచేసేందుకు తాను బ్రహెయిన్కి వచ్చానని, ఉద్యోగమిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను ఈ రొంపిలోకి దించేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!