బహ్రెయిన్:ప్రాస్టిట్యూషన్ రింగ్ మెంబర్స్కి జైలు
- August 27, 2018
బహ్రెయిన్:ఐదుగురు ఆసియాకి చెందిన పురుషులు 10 మంది ఆసియాకి చెందిన మహిళలతో కూడిన ప్రాస్టిట్యూషన్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రోతల్ని నిర్వహిస్తున్నట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. బలవంతంగా మహిళల్ని ప్రాస్టిట్యూషన్లోకి నిందితులు దించుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసియాకి చెందిన ఓ మహిళను మనామా బిల్డింగ్లో నిందితులు బంధించగా, ఆ కూపంలోంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు తెలపడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు ఆ భవనంపై దాడి చేసి, అందులోనివారిని అరెస్ట్ చేశారు. ఐదు నెలల క్రితం మెయిడ్గా పనిచేసేందుకు తాను బ్రహెయిన్కి వచ్చానని, ఉద్యోగమిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను ఈ రొంపిలోకి దించేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







