అబ్రాజ్ సీఈఓపై క్రిమినల్ కేసు ఉపసంహరణ
- August 28, 2018
యూ.ఏ.ఈ:అబ్రాజ్ గ్రూప్ ఫౌండర్ ఆరిఫ్ నక్వి - క్రిసెంట్ గ్రూప్ ఫౌండర్ హుమిద్ జాఫర్ మధ్య ఒప్పందం కుదిరిందని న్యాయవాదులు పేర్కొన్నారు. 798 మిలియన్ దిర్హామ్లకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో ఈ రాజీ కుదిరింది.హమిద్ని రిప్రెజెంట్ చేస్తోన్న అల్ తమిమి అండ్ కంపెనీ పార్టనర్ జాఫెర్ ఓగ్లి మాట్లాడుతూ, నక్వికి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అబ్రాజ్ చీఫ్, గతంలో జాఫర్కి జారీ చేసిన చెక్, సరైన నిధులు లేక బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ చర్యల వరకు వెళ్ళింది వ్యవహారం. అయితే ఇరు వర్గాలూ కూర్చుని, సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. అంతకు ముందు న్యాస్థానం ఈ కేసులో ఆరిఫ్ నక్వికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి