అబ్రాజ్ సీఈఓపై క్రిమినల్ కేసు ఉపసంహరణ
- August 28, 2018
యూ.ఏ.ఈ:అబ్రాజ్ గ్రూప్ ఫౌండర్ ఆరిఫ్ నక్వి - క్రిసెంట్ గ్రూప్ ఫౌండర్ హుమిద్ జాఫర్ మధ్య ఒప్పందం కుదిరిందని న్యాయవాదులు పేర్కొన్నారు. 798 మిలియన్ దిర్హామ్లకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో ఈ రాజీ కుదిరింది.హమిద్ని రిప్రెజెంట్ చేస్తోన్న అల్ తమిమి అండ్ కంపెనీ పార్టనర్ జాఫెర్ ఓగ్లి మాట్లాడుతూ, నక్వికి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అబ్రాజ్ చీఫ్, గతంలో జాఫర్కి జారీ చేసిన చెక్, సరైన నిధులు లేక బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ చర్యల వరకు వెళ్ళింది వ్యవహారం. అయితే ఇరు వర్గాలూ కూర్చుని, సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. అంతకు ముందు న్యాస్థానం ఈ కేసులో ఆరిఫ్ నక్వికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









