అబ్రాజ్ సీఈఓపై క్రిమినల్ కేసు ఉపసంహరణ
- August 28, 2018
యూ.ఏ.ఈ:అబ్రాజ్ గ్రూప్ ఫౌండర్ ఆరిఫ్ నక్వి - క్రిసెంట్ గ్రూప్ ఫౌండర్ హుమిద్ జాఫర్ మధ్య ఒప్పందం కుదిరిందని న్యాయవాదులు పేర్కొన్నారు. 798 మిలియన్ దిర్హామ్లకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో ఈ రాజీ కుదిరింది.హమిద్ని రిప్రెజెంట్ చేస్తోన్న అల్ తమిమి అండ్ కంపెనీ పార్టనర్ జాఫెర్ ఓగ్లి మాట్లాడుతూ, నక్వికి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అబ్రాజ్ చీఫ్, గతంలో జాఫర్కి జారీ చేసిన చెక్, సరైన నిధులు లేక బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ చర్యల వరకు వెళ్ళింది వ్యవహారం. అయితే ఇరు వర్గాలూ కూర్చుని, సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. అంతకు ముందు న్యాస్థానం ఈ కేసులో ఆరిఫ్ నక్వికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







