అబ్రాజ్ సీఈఓపై క్రిమినల్ కేసు ఉపసంహరణ
- August 28, 2018
యూ.ఏ.ఈ:అబ్రాజ్ గ్రూప్ ఫౌండర్ ఆరిఫ్ నక్వి - క్రిసెంట్ గ్రూప్ ఫౌండర్ హుమిద్ జాఫర్ మధ్య ఒప్పందం కుదిరిందని న్యాయవాదులు పేర్కొన్నారు. 798 మిలియన్ దిర్హామ్లకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో ఈ రాజీ కుదిరింది.హమిద్ని రిప్రెజెంట్ చేస్తోన్న అల్ తమిమి అండ్ కంపెనీ పార్టనర్ జాఫెర్ ఓగ్లి మాట్లాడుతూ, నక్వికి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అబ్రాజ్ చీఫ్, గతంలో జాఫర్కి జారీ చేసిన చెక్, సరైన నిధులు లేక బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ చర్యల వరకు వెళ్ళింది వ్యవహారం. అయితే ఇరు వర్గాలూ కూర్చుని, సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. అంతకు ముందు న్యాస్థానం ఈ కేసులో ఆరిఫ్ నక్వికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







