న్యూ ఒమన్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వచ్చే నెలలో ప్రారంభం
- August 28, 2018
మస్కట్:దుక్మ్ ఎయిర్పోర్ట్ వద్ద కొత్త ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ని సెప్టెంబర్ 17న ప్రారంభించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. దుక్మ్ ఎకనమిక్ జోన్ అలాగే స్టేట్ ఆఫ్ అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఎంతో ఉపయుక్తంగా వుంటుందనీ, స్థానికంగా సోషల్, ఎకనమిక్ అండ్ టూరిజం మూమెంట్ని పెంచేందుకు ఉపకరిస్తుందని మినిస్ట్రీ అభిప్రాయపడింది. ఇప్పటికే ఫండమెంటల్ ఆపరేషన్ టెస్ట్ని పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. సివిల్ ఏవియేషన్ సెక్టార్లో ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభం మరో మైలు రాయి అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









