న్యూ ఒమన్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వచ్చే నెలలో ప్రారంభం
- August 28, 2018
మస్కట్:దుక్మ్ ఎయిర్పోర్ట్ వద్ద కొత్త ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ని సెప్టెంబర్ 17న ప్రారంభించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. దుక్మ్ ఎకనమిక్ జోన్ అలాగే స్టేట్ ఆఫ్ అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఎంతో ఉపయుక్తంగా వుంటుందనీ, స్థానికంగా సోషల్, ఎకనమిక్ అండ్ టూరిజం మూమెంట్ని పెంచేందుకు ఉపకరిస్తుందని మినిస్ట్రీ అభిప్రాయపడింది. ఇప్పటికే ఫండమెంటల్ ఆపరేషన్ టెస్ట్ని పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. సివిల్ ఏవియేషన్ సెక్టార్లో ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభం మరో మైలు రాయి అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







