న్యూ ఒమన్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వచ్చే నెలలో ప్రారంభం
- August 28, 2018
మస్కట్:దుక్మ్ ఎయిర్పోర్ట్ వద్ద కొత్త ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ని సెప్టెంబర్ 17న ప్రారంభించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. దుక్మ్ ఎకనమిక్ జోన్ అలాగే స్టేట్ ఆఫ్ అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఎంతో ఉపయుక్తంగా వుంటుందనీ, స్థానికంగా సోషల్, ఎకనమిక్ అండ్ టూరిజం మూమెంట్ని పెంచేందుకు ఉపకరిస్తుందని మినిస్ట్రీ అభిప్రాయపడింది. ఇప్పటికే ఫండమెంటల్ ఆపరేషన్ టెస్ట్ని పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. సివిల్ ఏవియేషన్ సెక్టార్లో ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభం మరో మైలు రాయి అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







