ఎస్కలేటర్ ప్రమాదం: ఒకరి మృతి
- August 28, 2018
మస్కట్:ఎస్కలేటర్ ప్రమాదంలో ఓ వలస కార్మికుడు మృతి చెందిన ఘటన సుల్తానేట్ క్యాపిటల్లోని ఓ మాల్లో చోటు చేసుకుంది. నిర్మాణంలో వుండగా ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. మాల్లో ఎలక్ట్రిక్ స్టెయిర్ కేస్ (ఎస్కలేటర్) కూలిందని ఈ ఘటనలో ఆసియాకి చెందిన కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వివరించింది. విలాయత్ ఆఫ్ సీబ్లోని మాబెలాలో ఈ మాల్ నిర్మాణంలో వుంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







