తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్కు కౌంట్డౌన్..
- August 28, 2018
తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. వచ్చే నెలలో రెండు వారాల పాటు జరగనున్న ఈ లీగ్కు సరూర్నగర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈసారి రెండు కొత్త జట్ల రాకతో లీగ్పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ కొత్త జట్లతో పాటు అన్ని టీమ్స్కు సంబంధించిన ఓనర్స్, కోచ్ , కెప్టెన్ల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ క్రీడలో తెలంగాణా నుంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ను ప్రోత్సహించే ఉధ్ధేశంతోనే టిపికెఎల్ నిర్వహిస్తున్నట్టు లీగ్ కమీషనర్ సంజయ్రెడ్డి చెప్పారు. యువ క్రీడాకారులు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ లీగ్ మంచి వేదికగా అభివర్ణించారు. చింతల స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్ మ్యాచ్లను టీవీ 5 లైవ్ టెలికాస్ట్ చేయనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







