"మహర్షి" మూవీ లో మహేష్ పేరెంట్స్ గా జయసుధ, ప్రకాష్ రాజ్.!
- August 29, 2018
గతంలో మహేష్ బాబు వెంకటేష్ కథానాయకులుగా నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సినిమా లో జయసుధా, ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తల్లిదండ్రులుగా నటించారు. ప్రస్తుతం మహేష్ బాబు 25 వ సినిమా 'మహర్షి' మూవీ తో మనముందుకు వస్తున్న విషయం అందరికి తెలిసిందే.
కాగా ఈ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మహేశ్ బాబు తల్లిదండ్రులుగా జయసుధ .. ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.జయసుధకి సంబంధించిన పోర్షన్ ను ఆల్రెడీ షూట్ చేసేశారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా ప్రత్యేకతను సంతరించుకోవడంతో ఈ సినిమా మంచి హిట్ కొట్టేస్తుందని అందరు చాల ఆసక్తి కరంగా ఉన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి