"మహర్షి" మూవీ లో మహేష్ పేరెంట్స్ గా జయసుధ, ప్రకాష్ రాజ్.!
- August 29, 2018
గతంలో మహేష్ బాబు వెంకటేష్ కథానాయకులుగా నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సినిమా లో జయసుధా, ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తల్లిదండ్రులుగా నటించారు. ప్రస్తుతం మహేష్ బాబు 25 వ సినిమా 'మహర్షి' మూవీ తో మనముందుకు వస్తున్న విషయం అందరికి తెలిసిందే.
కాగా ఈ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మహేశ్ బాబు తల్లిదండ్రులుగా జయసుధ .. ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.జయసుధకి సంబంధించిన పోర్షన్ ను ఆల్రెడీ షూట్ చేసేశారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా ప్రత్యేకతను సంతరించుకోవడంతో ఈ సినిమా మంచి హిట్ కొట్టేస్తుందని అందరు చాల ఆసక్తి కరంగా ఉన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









