"మహర్షి" మూవీ లో మహేష్ పేరెంట్స్ గా జయసుధ, ప్రకాష్ రాజ్.!
- August 29, 2018
గతంలో మహేష్ బాబు వెంకటేష్ కథానాయకులుగా నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సినిమా లో జయసుధా, ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తల్లిదండ్రులుగా నటించారు. ప్రస్తుతం మహేష్ బాబు 25 వ సినిమా 'మహర్షి' మూవీ తో మనముందుకు వస్తున్న విషయం అందరికి తెలిసిందే.
కాగా ఈ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మహేశ్ బాబు తల్లిదండ్రులుగా జయసుధ .. ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.జయసుధకి సంబంధించిన పోర్షన్ ను ఆల్రెడీ షూట్ చేసేశారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా ప్రత్యేకతను సంతరించుకోవడంతో ఈ సినిమా మంచి హిట్ కొట్టేస్తుందని అందరు చాల ఆసక్తి కరంగా ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







