"మహర్షి" మూవీ లో మహేష్ పేరెంట్స్ గా జయసుధ, ప్రకాష్ రాజ్.!
- August 29, 2018
గతంలో మహేష్ బాబు వెంకటేష్ కథానాయకులుగా నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సినిమా లో జయసుధా, ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తల్లిదండ్రులుగా నటించారు. ప్రస్తుతం మహేష్ బాబు 25 వ సినిమా 'మహర్షి' మూవీ తో మనముందుకు వస్తున్న విషయం అందరికి తెలిసిందే.
కాగా ఈ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మహేశ్ బాబు తల్లిదండ్రులుగా జయసుధ .. ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.జయసుధకి సంబంధించిన పోర్షన్ ను ఆల్రెడీ షూట్ చేసేశారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా ప్రత్యేకతను సంతరించుకోవడంతో ఈ సినిమా మంచి హిట్ కొట్టేస్తుందని అందరు చాల ఆసక్తి కరంగా ఉన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







