యూఓబీలో చేరిన 7600 మంది విద్యార్థులు
- August 29, 2018
యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్లో 7600 మంది విద్యార్థులు 2018-19 విద్యా సంవత్సరానికిగాను చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాయల్ డైరెక్టివ్స్ ప్రకారం 70 శాతం ఆ పైన సాధించిన పబ్లిక్, ప్రైవేట్ స్కూల్ గ్రాడుయయేట్స్ అడ్మిషన్స్ పొందినట్లు యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ డాక్టర్ రియాద్ యూసఫ్ హమ్జా తెలిపారు. మొత్తం 8700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 7600 మంది అడ్మిషన్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా వున్నట్లు వివరించారు యూసఫ్ హమ్జా. తాజాగా చేరినవారి సంఖ్యలో ఈ ఏడాది 26 శాతం వృద్ధి నమోదయ్యింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









