యూఓబీలో చేరిన 7600 మంది విద్యార్థులు

- August 29, 2018 , by Maagulf
యూఓబీలో చేరిన 7600 మంది విద్యార్థులు

యూనివర్సిటీ ఆఫ్‌ బహ్రెయిన్‌లో 7600 మంది విద్యార్థులు 2018-19 విద్యా సంవత్సరానికిగాను చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాయల్‌ డైరెక్టివ్స్‌ ప్రకారం 70 శాతం ఆ పైన సాధించిన పబ్లిక్‌, ప్రైవేట్‌ స్కూల్‌ గ్రాడుయయేట్స్‌ అడ్మిషన్స్‌ పొందినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ బహ్రెయిన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రియాద్‌ యూసఫ్‌ హమ్జా తెలిపారు. మొత్తం 8700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 7600 మంది అడ్మిషన్‌ రిక్వైర్‌మెంట్స్‌కి తగ్గట్టుగా వున్నట్లు వివరించారు యూసఫ్‌ హమ్జా. తాజాగా చేరినవారి సంఖ్యలో ఈ ఏడాది 26 శాతం వృద్ధి నమోదయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com