యూఓబీలో చేరిన 7600 మంది విద్యార్థులు
- August 29, 2018
యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్లో 7600 మంది విద్యార్థులు 2018-19 విద్యా సంవత్సరానికిగాను చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాయల్ డైరెక్టివ్స్ ప్రకారం 70 శాతం ఆ పైన సాధించిన పబ్లిక్, ప్రైవేట్ స్కూల్ గ్రాడుయయేట్స్ అడ్మిషన్స్ పొందినట్లు యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ డాక్టర్ రియాద్ యూసఫ్ హమ్జా తెలిపారు. మొత్తం 8700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 7600 మంది అడ్మిషన్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా వున్నట్లు వివరించారు యూసఫ్ హమ్జా. తాజాగా చేరినవారి సంఖ్యలో ఈ ఏడాది 26 శాతం వృద్ధి నమోదయ్యింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







