మిక్స్డ్ టేబుల్ టెన్నిస్లో కాంస్యం గెలిచిన భారత్
- August 29, 2018
జకర్తా: ఏషియన్ గేమ్స్లో భారత్కు మరో కాంస్య పతకం దక్కింది. మిక్స్డ్ టేబుల్ టెన్నిస్లో.. మానిక్ బత్రా, శరత్ కమల్కు చెందిన భారత జోడి సెమీస్లో ఓడింది. సెమీస్లో చైనా జంట చేతిలో భారత్ ఓటమిపాలైంది. అంతకుముందు క్వార్టర్స్లో అతి పటిష్టమైన కొరియాపై భారత్ జోడి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మానిక్ బత్రా, శరత్ కమల్ జోడి 4-11, 12-10, 6-11, 11-6, 11-8 స్కోర్ తేడాతో సిమ్ హో చుయ్, సాంగ్ జీ అన్ జోడిని ఓడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







