మిక్స్డ్ టేబుల్ టెన్నిస్లో కాంస్యం గెలిచిన భారత్
- August 29, 2018
జకర్తా: ఏషియన్ గేమ్స్లో భారత్కు మరో కాంస్య పతకం దక్కింది. మిక్స్డ్ టేబుల్ టెన్నిస్లో.. మానిక్ బత్రా, శరత్ కమల్కు చెందిన భారత జోడి సెమీస్లో ఓడింది. సెమీస్లో చైనా జంట చేతిలో భారత్ ఓటమిపాలైంది. అంతకుముందు క్వార్టర్స్లో అతి పటిష్టమైన కొరియాపై భారత్ జోడి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మానిక్ బత్రా, శరత్ కమల్ జోడి 4-11, 12-10, 6-11, 11-6, 11-8 స్కోర్ తేడాతో సిమ్ హో చుయ్, సాంగ్ జీ అన్ జోడిని ఓడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









