'సేవ్ ద చిల్డ్రన్ ఇండియా' స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణ
- August 29, 2018
హైదరాబాద్:సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణలో భాగంగా నగర సోషలైట్ సామియా ఆలంఖాన్తో కలిసి బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి సతీమణి మానా నిర్వహించిన ఆరిష్ ఎగ్జిబిషన్ నగరవాసులకు వినూత్న అనుభవాలను కలిగించింది. తాజ్కృష్ణా హోటల్లో జరిగిన ప్రదర్శనలో విక్రఫ్ ఫద్నీస్, రెహా పిళ్లై, మహీప్ కపూర్, క్విన్నీ సింగ్లాంటి 70 మందికి పైగా డిజైనర్లు తమ కలెక్షన్స్ ప్రదర్శించారు. గ్లామర్, గివింగక్ష గో టుగెదర్ అనే నేపథ్యంతో ఈ ప్రదర్శన చేశామని మానా తెలిపారు. కార్యక్రమంలో ఫిక్కీ ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ పింకీరెడ్డి, పద్మా రాజగోపాల్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి