'సేవ్ ద చిల్డ్రన్ ఇండియా' స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణ
- August 29, 2018
హైదరాబాద్:సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణలో భాగంగా నగర సోషలైట్ సామియా ఆలంఖాన్తో కలిసి బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి సతీమణి మానా నిర్వహించిన ఆరిష్ ఎగ్జిబిషన్ నగరవాసులకు వినూత్న అనుభవాలను కలిగించింది. తాజ్కృష్ణా హోటల్లో జరిగిన ప్రదర్శనలో విక్రఫ్ ఫద్నీస్, రెహా పిళ్లై, మహీప్ కపూర్, క్విన్నీ సింగ్లాంటి 70 మందికి పైగా డిజైనర్లు తమ కలెక్షన్స్ ప్రదర్శించారు. గ్లామర్, గివింగక్ష గో టుగెదర్ అనే నేపథ్యంతో ఈ ప్రదర్శన చేశామని మానా తెలిపారు. కార్యక్రమంలో ఫిక్కీ ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ పింకీరెడ్డి, పద్మా రాజగోపాల్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







