రష్యాలో కలిసి చిందులేసిన భారత్, పాక్ జవాన్లు
- August 31, 2018
భారత, పాకిస్థాన్కు చెందిన ఆర్మీ జవాన్లు బాలీవుడ్ పాటలకు స్టెప్పులేశారు. తమ డ్యాన్స్తో శాంతి సందేశాన్ని వినిపించారు. రష్యాలో జరిగిన యాంటీ టెర్రర్ డ్రిల్లో పాల్గొన్న ఇరు దేశాల జవాన్లు చేసిన నృత్యం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిబర్కుల్ పట్టణంలో జరిగిన డ్రిల్ను బీజింగ్కు చెందిన షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఎస్సీవో సభ్యదేశాలు అయిన తర్వాత మొదటిసారి రెండు దేశాలు మిలిటరీ విన్యాసాల్లో పాల్గొన్నాయి. రష్యాకు చెందిన సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో సంయుక్త విన్యాసాలు జరిగాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!