మలేషియాలోని హిందూ గుడికి రంగులేయడంపై ఆగ్రహం
- August 31, 2018
మలేషియాలోని బటుకేవ్స్ హిందూ ఆలయ యాజమాన్యంపై ఆ దేశ నేషనల్ హెరిటేజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 12 ఏళ్లకోసారి జరిగే కార్తికేయ ఉత్సవంలో భాగంగా ఆలయంతో పాటు మెట్లకు ఆకర్షణీయమైన రంగులేశారు. అయితే ఈ ఆలయ విశిష్టతల దృష్ట్యా దీనికి వారసత్వ గుర్తింపు దక్కింది. దీంతో తమ అనుమతి లేకుండా ఆలయానికి రంగులద్దినందుకు ఆలయ కమిటీపై నేషనల్ హెరిటేజ్ సంస్థ నిప్పులు చెరిగింది. నేషనల్ హెరిటేజ్ చట్టం-2005కు సంబంధించిన సెక్షన్ 40ను ఉల్లంఘించినందుకుగానూ కఠిన చర్యలు తీసుకోవడడానికి రంగం సిద్ధం చేసుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







