మలేషియాలోని హిందూ గుడికి రంగులేయడంపై ఆగ్రహం
- August 31, 2018
మలేషియాలోని బటుకేవ్స్ హిందూ ఆలయ యాజమాన్యంపై ఆ దేశ నేషనల్ హెరిటేజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 12 ఏళ్లకోసారి జరిగే కార్తికేయ ఉత్సవంలో భాగంగా ఆలయంతో పాటు మెట్లకు ఆకర్షణీయమైన రంగులేశారు. అయితే ఈ ఆలయ విశిష్టతల దృష్ట్యా దీనికి వారసత్వ గుర్తింపు దక్కింది. దీంతో తమ అనుమతి లేకుండా ఆలయానికి రంగులద్దినందుకు ఆలయ కమిటీపై నేషనల్ హెరిటేజ్ సంస్థ నిప్పులు చెరిగింది. నేషనల్ హెరిటేజ్ చట్టం-2005కు సంబంధించిన సెక్షన్ 40ను ఉల్లంఘించినందుకుగానూ కఠిన చర్యలు తీసుకోవడడానికి రంగం సిద్ధం చేసుకుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!