వైఎస్సార్ ఘాట్‌వద్ద విజయమ్మ, కుటుంబ సభ్యుల ఘన నివాళి

- September 01, 2018 , by Maagulf
వైఎస్సార్ ఘాట్‌వద్ద విజయమ్మ, కుటుంబ సభ్యుల ఘన నివాళి

కడప : దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్ వద్ద ఆదివారం ఉదయం వైస్ సతీమణి విజయమ్మ, కుటుంబ సభ్యులు, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సమాదిపై పుష్ప గుచ్ఛం ఉంచి కొద్ది సేపు విజయమ్మ మౌనం పాటించారు. ఇడుపులపాయ చర్చి పాస్టర్ నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com