గల్ఫ్ ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్
- September 02, 2018
తెలంగాణ:కాస్తా అటో ఇటో అంతా ఊహించిందే జరిగింది. ముందస్తుపై మరింత బలమైన సంకేతాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. త్వరలోనే రాజకీయ ప్రకటన ఉంటుదని పొలిటికల్ బాంబ్ పేల్చారు. అయితే..ఆ నిర్ణయం ఏంటో మీరే చూస్తారంటూ సస్పెన్స్ను కంటిన్యూ చేస్తూనే..ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే డైలాగులు పేల్చారు. తెలంగాణ సెంటిమెంట్ కు కొనసాగింపుగా ఈ సారి ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు కేసీఆర్.రాష్ట్ర భవిస్యత్ కోసం, తెలంగాణ సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకుంటే మందిదే మీరే తీసుకోండని కేబినెట్ మిత్రులు చెప్పారు. ఆ నిర్ణయం ఏమిటో త్వరలోనే మీరు వింటారు అంటూ ముందస్తుకు సూచనలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాం గిరీచేస్తున్నాయని ఎద్దేవాచేశారు. వారిలా తాము ఢిల్లీ గుమ్మం దగ్గర కాపలా కాయాలా? అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.చాలా కాలం నుంచి NRI పాలసీ కోసం గల్ఫ్ లో ఎదురు చూస్తున్న ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!