మస్కట్:10 టన్నుల జ్యూస్ ధ్వంసం
- September 02, 2018
మస్కట్:10 టన్నులకు పైగా జ్యూస్ని అధికారులు ధ్వంసం చేశారు. హఫీత్ పోర్టులో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. మనుషులు సేవించడానికి పనికిరాదన్న కారణంగా ఈ జ్యూస్ని ధ్వంసం చేయడం జరిగింది. సంబంధిత శాఖలతో కలిసి డైరెక్టరేట్ ఆఫ్ అల్ బురైమి మునిసిపాలిటీ, పలు రకాలైన జ్యూస్ ప్రాడక్ట్స్ను (10 టన్నులకు పైగా) పోర్ట్ ఆఫ్ హపీత్లో స్వాధీనం చేసుకుని, అది మనుషులు సేవించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదని నిర్ధారించుకుని, దాన్ని ధ్వంసం చేయడం జరిగిందని అల్ బురైమి మునిసిపాలిటీ ఆన్లైన్లో ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!