జపాన్ ను కుదిపేసిన తుఫాన్
- September 04, 2018జపాన్ లో భారీ తుఫాన్ సంభవించింది. గత 25ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా టైఫూన్ జెబీ అతలాకుతలం చేసింది. జెబీ దాటికి తీవ్ర నష్టం జరిగింది. ఈ తుఫాను దాటికి ఆరుగురు మృతి చందాగా, వందల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. గంటకు 210కి.మీ. వేగంతో గాలులు వీచాయి. దీంతో ఏమి జరుగుతుందో అర్థంకాలేదు. ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. రోడ్లపై వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి.
క్యూటోలో రైల్వే స్టేషన్ పైకప్పు కూడా గాలికి కొట్టుకుపోయింది. మిలియన్ కు పైగా జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేల సంఖ్యలో గ్రామాలు, పట్టణాలు చీకట్లో ఉన్నాయి. జపాన్ లో ఇళ్లు ఎక్కువ భాగం కలపతో నిర్మించుకుంటారు. దీంతో ప్రచంచగాలులకు ఆ ఇళ్లు కిలోమీటర్ల మేర కొట్టుకు పోయాయి.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం