జపాన్ ను కుదిపేసిన తుఫాన్
- September 04, 2018
జపాన్ లో భారీ తుఫాన్ సంభవించింది. గత 25ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా టైఫూన్ జెబీ అతలాకుతలం చేసింది. జెబీ దాటికి తీవ్ర నష్టం జరిగింది. ఈ తుఫాను దాటికి ఆరుగురు మృతి చందాగా, వందల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. గంటకు 210కి.మీ. వేగంతో గాలులు వీచాయి. దీంతో ఏమి జరుగుతుందో అర్థంకాలేదు. ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. రోడ్లపై వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి.
క్యూటోలో రైల్వే స్టేషన్ పైకప్పు కూడా గాలికి కొట్టుకుపోయింది. మిలియన్ కు పైగా జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేల సంఖ్యలో గ్రామాలు, పట్టణాలు చీకట్లో ఉన్నాయి. జపాన్ లో ఇళ్లు ఎక్కువ భాగం కలపతో నిర్మించుకుంటారు. దీంతో ప్రచంచగాలులకు ఆ ఇళ్లు కిలోమీటర్ల మేర కొట్టుకు పోయాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!