పడవ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. 26 మంది గల్లంతు..
- September 05, 2018
గువాహటిలో దారుణం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 26 మంది గల్లంతు అయినట్లు సమాచారం. తీరం నుంచి 200 మీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.పడవలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన ఓ స్తంభాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో పడవ రెండు ముక్కలైంది. కొందరు ప్రయాణికులు ఈదుతూ సురక్షితంగా బయటకు రాగలిగారు. గల్లంతు అయిన వారికోసం రాష్ట్ర విపత్తు స్పందన దళం సహాయక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







