బాంబ్ డిటోనేట్ సస్పెక్ట్: తేలనున్న భవితవ్యం
- September 08, 2018
బహ్రెయిన్: 2014లో డెమిస్తాన్లో బాంబు పేలుడుకు యత్నించిన ప్రధానమైన వ్యక్తిని ఇన్వెస్టిగేటర్స్ ఎట్టకేలకు గుర్తించారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని, నిందితుడ్ని హై క్రిమినల్ కోర్ట్ ముందుకు రిఫర్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 26న వెల్లడి కానుంది. 2014 సెప్టెంబర్లో ఈ ఘటన జరిగింది. ఓ అనుమానాస్పద వస్తువు తగలబడ్తుండగా దాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాన్ని బాంబుగా గుర్తించడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ బాంబును పేల్చేందుకు ఎవరు యత్నించిందీ తేలలేదు. సుదీర్ఘ విచారణ అనంతరం కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేయగలిగారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







