బాంబ్ డిటోనేట్ సస్పెక్ట్: తేలనున్న భవితవ్యం
- September 08, 2018
బహ్రెయిన్: 2014లో డెమిస్తాన్లో బాంబు పేలుడుకు యత్నించిన ప్రధానమైన వ్యక్తిని ఇన్వెస్టిగేటర్స్ ఎట్టకేలకు గుర్తించారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని, నిందితుడ్ని హై క్రిమినల్ కోర్ట్ ముందుకు రిఫర్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 26న వెల్లడి కానుంది. 2014 సెప్టెంబర్లో ఈ ఘటన జరిగింది. ఓ అనుమానాస్పద వస్తువు తగలబడ్తుండగా దాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాన్ని బాంబుగా గుర్తించడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ బాంబును పేల్చేందుకు ఎవరు యత్నించిందీ తేలలేదు. సుదీర్ఘ విచారణ అనంతరం కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేయగలిగారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







