ట్రంప్ మెసేజులు పంపుతున్నారు: ఇరాన్
- September 08, 2018
గతంలో ఇరాన్పై ఎత్తివేసిన ఆంక్షలను అమెరికా మళ్లీ విధించింది. అంతేగాక.. ఇరాన్తో చేసుకున్న అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి కూడా అమెరికా బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి.. అయితే తాజాగా అమెరికా.. ఇరాన్ను చర్చలకు ఆహ్వానిస్తోందట. ఇందుకోసం రోజూ సందేశాలు పంపుతోందట. ఓవైపు ఇరాన్పై ఒత్తిడి తీసుకురావాలని చూస్తూనే.. మరోవైపు 'మనం కలిసి చర్చలు జరుపుదాం' అంటూ రోజు వారు మాకు ఎన్నో రకాలుగా మెసేజ్లు పంపుతున్నారని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ వెల్లడించారు. తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!