ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై మరణ శిక్ష: ఈజిప్టు కోర్టు
- September 08, 2018
కైరో: ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2013లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న దాదాపు 75 మందికి ఈజిప్టు కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. ఈ శిక్ష పడిన వారిలో నిషిద్ధ ''ముస్లిం బ్రదర్హుడ్'' సంస్ధకు చెందిన వారు కూడా ఉన్నారు. కైరోలోని క్రిమినల్కోర్టు విధించిన ఈశిక్ష ఈజిప్టు ఉన్నతాదికారి గ్రాండ్ ముఫ్తీ పరిశీలనకు వెళ్ళింది. కోర్టు తీర్పును కాదనే అధికారం ఆయనకున్నప్పటికీ, ఈ తీర్పును నిర్థారించారు. ముస్లిం బ్రదర్హుడ్లో కీలక పాత్ర పోషిస్తున్న మహమ్మద్ బడెయితో సహా దాదాపు 739 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. షాకన్గా అందరికి తెలిసిన ఫొటో జర్నలిస్టు మహ్మద్ అబు జియద్ కూడా వీరిలో ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు సంబంధించిన వార్తను సేకరించేందుకు వెళ్ళిన జర్నలిస్టు జియద్ 2013 నుండి జైలులోనే ఉన్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







