దుబాయ్లో రెండ్రోజులపాటు ఫ్రీ పార్కింగ్
- September 10, 2018
హిజ్రి న్యూ ఇయర్ సందర్భంగా సెప్టెంబర్ 13న సెలవు దినం కావడంతో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) రెండ్రోజులపాటు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తోంది. శనివారం సెప్టెంబర్ 15 నుంచి తిరిగి పార్కింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. గురువారం కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ మూసివేయబడ్తాయి. ఉమ్ అల్ రమూల్లో మాత్రం రౌండ్ ద క్లాక్ సేవలు అందుతాయి. ఇదిలా వుంటే దుబాయ్ మెట్రో రెడ్ లైన్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు అందుబాటులో వుంటాయి. గ్రీన్ లైన్ ఉదయం 5.30 నిమిషాల నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తుంది. దుబాయ్ ట్రామ్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తుంది. బస్సులకు సంబంధించిన సమయాల్ని కూడా ఆర్టిఎ వివరించింది. మెట్రో సర్వీసులను లింక్ చేస్తూ మెట్రో లింక్ బస్సులు నడుస్తాయి.
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









