విద్యుదాఘాతం: 8 ఏళ్ళ చిన్నారి మృతి
- September 10, 2018
మస్కట్: ఎనిమిదేళ్ళ బాలిక, విలాయత్ ఆఫ్ ఇబ్రాలో విద్యుత్ షాక్కి గురై ప్రాణాలు కోల్పోయింది. రాయల్ ఒమన్ పోలీస్, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించడం జరిగింది. బాధితురాలి ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిన్నారి, కరెంట్ వైర్ని టచ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ఎమర్జన్సీ సర్వీసెస్, సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అయితే, విద్యుత్ ఉపకరణాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలనీ, పిల్లలు కరెంట్ వైర్లకు దూరంగా వుండేలా చూడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







