తవ్వకాల్లో భారీగా బంగారం.. నాణేల నిధి వెలుగులోకి..
- September 11, 2018
పురావస్తు తవ్వకాలు పూర్వీకుల సమాచారాన్ని వెలుగులోకి తెస్తాయి. ప్రపంచానికి వేలఏళ్ల నాటి మనిషి మనుగడను, వారి గురుతులను పరిచయం చేస్తాయి. పరిశోధకులకు ఒక్కోసారి విస్తుపోయే సమాచారంతో పాటు భారీగా నిధులు కూడా కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఉత్తర ఇటలీలోని ఓ పాత థియేటర్ తవ్వకాల్లో బంగారు నాణేల నిధిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇటలీలోని ఓ ప్రాంతంలోని తవ్వకాల్లో వందల సంఖ్యలో రోమన్ బంగారు నాణేలు లభించాయని ఇటలీ సాస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటి ఖరీదు మిలియన్ డాలర్లు వుండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 4,5వ శతాబ్దంలో రోమన్ కాలం నాటి 300 నాణేలు వెలుగులోకి వచ్చాయి.
క్వింగ్ రాజవంశానికి చెందిన రాతి కూజాలో బంగారు పట్టీతో పాటు, 19 మిలియన్ డాలర్ల విలువైన నాణేలను వెలికి తీసారు. ప్రమాదం జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా నాణేలు దాచి పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నాణేలపై 474 ఏడీ నాటి చక్రవర్తులు హోనోరియాస్, వాలెంటినియమ్ III, లియోన్ I, ఆంటోనియో, లిబియో సెవెరోల గురించి రాసివున్నట్లు పురావస్తు పరిశోధకులు తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







