బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూ.. పరిహారం

- September 11, 2018 , by Maagulf
బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూ.. పరిహారం

జగిత్యాల : జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. మృతుల్లో 25 మంది మహిళలున్నారు. బాధితుల్లో అధిక శాతం పెద్దపల్లి, జగిత్యాలకు చెందినవారు గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 కంటే ఎక్కువమంది ప్రయాణీకులున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయిల చొప్పున పరిహారం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com